Telangana : 10 వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు : వికాస్రాజ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న వేళ.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.