విజయవాడ మల్టీప్లెక్స్ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్ మీడియాలో వీడియో వైరల్!
విజయవాడ లోని ఎల్ఈపీఐ మల్టీప్లెక్స్ లో కుళ్లుతున్న సమోసాలను అమ్ముతున్నారని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది.
విజయవాడ లోని ఎల్ఈపీఐ మల్టీప్లెక్స్ లో కుళ్లుతున్న సమోసాలను అమ్ముతున్నారని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ కి ఆటోమేటిక్ గేర్ మీద అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
విజయవాడ బస్సు ప్రమాదానికి తనకి సంబంధం లేదని డ్రైవర్ అంటున్నాడు. నడపడం రాదని చెబుతున్న అధికారులు వినిపించుకోలేదని ఆయన వివరించారు.
విజయవాడ ఆర్టీసీ ప్రమాదానికి బస్సు ప్రమాదానికి ముఖ్య కారణం సాంకేతిక లోపమా? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.
విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
బలమైన పార్టీగా ఉన్న కమ్యునిస్టు పార్టీలు బలహీనపడ్డాయన్నారు రఘువీరారెడ్డి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితికి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి సూచించారు.
విజయవాడలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అని ఆరోపించారు.
ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారు మహిషాసుర మర్థని దేవి గా దర్శనం ఇవ్వగా..మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా కనిపించనున్నారు. ఇంద్రకీలాద్రి పై దేవీ శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి.
సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.