ఎవరికీ పట్టని ఎదురు మొండి దీవుల ప్రజల గోడు.!
కృష్ణా జిల్లాలో జింకపాలెం, నాచుగుంట గ్రామాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సరిహద్దుల గొడవ మరింత ముదిరింది. న్యాయం జింకపాలెం గ్రామం వైపు ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు నిరసన చేపట్టారు. ఎదురు మొండి దీవుల ప్రజల గోడు ఎవరికీ పట్టడం లేదని వాపోతున్నారు.