టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లి..
తిరుపతి లడ్డూ వివాదం వేళ టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి గ్లౌజులు ధరించకుండా గుడిలో దేవుడి ప్రసాదం ముట్టుకోవడం, రుచిచూడటం వివాదాస్పదమైంది. భక్తులు మండిపడుతున్నారు.
High Tension At Vijayawada Kanakadurga Temple | దుర్గ గుడిలో ఉద్రిక్తత | Dussehra 2024 | RTV
Vijayawada: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్
AP: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు చెప్పారు. మహామండపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు.
Big Breaking: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విరిగిపడిన కొండచరియలు
విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గుడిలోని కేశఖండనశాల పక్కన ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయయంలో కొంతమంది పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మూడు బైక్స్ ధ్వంసం అయినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.