Union Minister Giriraj Singh: రాహుల్, సోనియా గాంధీ దేశాన్ని విడిచిపోతారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల తరువాత సోనియా గాంధీ, రాహుల్ దేశాన్ని విడిచిపెట్టిపోతారని అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. మోదీ ప్రధాని అవుతారన్నారు.
/rtv/media/media_files/2025/11/14/singh-2025-11-14-11-16-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Union-Minister-Giriraj-Singh.jpg)