Telangana: అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు.. 40 బస్సులు, 3 వేల మంది!
తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించేందుకు సిద్ధమైంది. ఉదయం సభలో పాల్గొన్న అనంతరం నేరుగా 40 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. 3వేల మంది కూర్చునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T215432.924-jpg.webp)