Mahender Reddy: TSPSC ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి
టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అలాగే TSPSC సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్రావులను నియమించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TSPSC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSPSC-NEW-CHAIRMAN-1-jpg.webp)