Telangana : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్!
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.