Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్..ఎయిమ్స్ కు తరలింపు!
బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున పీకేను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిమ్స్ కి తరలిస్తున్నారు.