Tirupati: ఎటు చూసినా ప్రమాదకరమైన రోడ్డు .. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.