తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు. | Tirumala Temple | RTV
తిరుమల స్వామి వారిని ప్రధాని మోదీ సోమవారం ఉదయం 8 గంటలకు దర్శించుకున్నారు. ఆయన స్వామి వారిని సాంప్రదాయ దుస్తులు, నుదట తిరునామం ధరించి దర్శించుకున్నారు.
తిరుపతి జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి హరీష్రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. నేడు (సోమవారం) వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.