శ్రీవారి సేవలో.. భార్యతో రామ్మోహన్ నాయుడు..| Ram Mohan Naidu | RTV
శ్రీవారి సేవలో.. భార్యతో రామ్మోహన్ నాయుడు..| Ram Mohan Naidu Visits Tirumala temple on Friday with his family and addressed by media during his Darshan | RTV
శ్రీవారి సేవలో.. భార్యతో రామ్మోహన్ నాయుడు..| Ram Mohan Naidu Visits Tirumala temple on Friday with his family and addressed by media during his Darshan | RTV
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి ఎద్దు జనంపైకి తిరగబడి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పొడిచి చంపింది. స్థానిక ఎస్సై రామాంజనేయులు ఎద్దుల పోటీని తాత్కాలికంగా నిలిపేశారు.