The Kerala Story: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నటి ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం మొత్తానికి 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T185555.549-jpg.webp)