పాకిస్థాన్లో మరోసారి ఉగ్రదాడులు.. వైమానిక స్థావరంలోకి చొరబడ్డ ముష్కరులు
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పంజాబ్ ప్రావిన్సులోని మియన్వాలిలో ఉన్న వైమానిక స్థావరంలోకి పలువురు ముష్కరులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను తిప్పికొట్టిన పాక్ సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతం చేసినట్లు తెలిపింది.