Amarnath: అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. రంగంలోకి బలగాలు!
అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందనే ఇంటలిజెన్స్ సమాచారంతో భారీగా బందోబస్తు కల్పించాలని కేంద్ర నిర్ణయించింది. అదనపు బలగాలను రంగంలోకి దించబోతున్నట్లు తెలిపింది. ఈ యాత్ర జూన్ 29- ఆగస్టు 19 వరకూ సాగనుంది.
/rtv/media/media_files/jqnn3FSIBDWNS7QxnCbr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-7-7.jpg)