Jammu Kashmir: పూంచ్లో ఉగ్రదాడి.. నేలకొరిగిన ముగ్గురు జవాన్లు
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని పూంచ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ ట్రక్కులపై ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి. గడిచిన నెల రోజుల్లోనే పూంచ్ జిల్లాలో ఇది రెండో ఉగ్రదాడి ఘటన కావడం గమనార్హం.
/rtv/media/media_files/2025/02/12/CALZtcRyZ433KwIbhnFa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-38-1-jpg.webp)