Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది క్లస్టర్ ఇంచార్జిలతో పాటు.. 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Medigadda Barrage: మేడిగడ్డ వంతెనపై బారికేడ్లు ఏర్పాటు.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు
మేడిగడ్డ వంతెనపై అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీని డిజైన్ ప్రకారం కట్టలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది.
Telangana Elections: పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి.. ఇద్దరి మధ్య పగ ఇదే.!
సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సూర్యాపేట కాంగ్రెస్లో రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గాలుగా విడిపోయారు కేడర్. వీరిద్దరికీ ఒకరంటే ఒకరు పడటం లేదు. టికెట్ నాదంటే నాదంటూ.. ఎవరికి వారు ప్రచారం మొదలుపెట్టేశారు.
Telangana News: తెలంగాణలో మందుబాబులకు షాక్.. 3 రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే?
తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మూడు రోజులు పాటు వైన్స్ బంద్ కానున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో 28,29,30 తేదీల్లో మూడురోజులపాటు వైన్స్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.
Karnataka: రైతులకివ్వడానికి కరెంట్ లేదు.. కర్ణాటక మంత్రి సంచలన ప్రకటన..
కర్ణాటకలో రైతులకు ఇవ్వడానికి కరెంటే లేదంటూ ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ అన్నారు. ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. విద్యుత్ కొరతను తీర్చేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు.
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎందుకివ్వడం లేదు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Telangana: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తిపోట్లు.. వైద్యులు ఏం చెప్పారంటే
అమెరికాలో ఇటీవల ఓ దుండగుడు దాడిలో కత్తిపోట్లకు గురైన తెలంగాణ విద్యార్థి వరుణ్రాజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుణ్కు తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sabitha-Indrareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-53-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Medigadda-Barrage-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ramesh-Reddy-vs-Damodar-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Liquor-Sales-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Karnataka-Minister-KJ-Georg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/G-Kishan-Reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Knife-Attack-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Nominations-jpg.webp)