Telangana Elections: కొడంగల్లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు
కొడంగల్లో నిన్న రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
కొడంగల్లో నిన్న రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
రోజూ తాగివచ్చి వేధింపులకు గురి చేస్తున్న భర్తను కూతురు సహాయంతో దారుణంగా హత్య చేసింది భార్య. సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. సినీ ఫక్కీలో శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో హుటాహుటిన అంత్యక్రియలు చేశారు.
కొడంగల్లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇవాళో, రేపో బీఆర్ఎస్ లో చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దేవరకద్ర వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సమాచారం
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది. అయితే దళిత ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ 'దళిత రత్న' అనే పథకాన్ని తమ మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద పలు సబ్సిడీలు, ప్రోత్సహకాలు అందించనున్నట్లు తెలుస్తోంది.
కల్వకుంట్ల పేరు వినబడితేనే ఎప్పుడూ తిట్ల దండకం అందుకునే ఎంపీ అరవింద్.. తాజాగా సీఎం కేసీఆర్పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ను విమర్శిస్తూ.. ఆయన కన్నా కేసీఆర్ చాలా మంచోడని అన్నారు. రేవంత్కు అధికారం వస్తే మొత్తం ముంచేస్తాడని కామెంట్స్ చేశారు.
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ సోమవారం నాడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి సంబంధించి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నాయకులు ప్రకాశ్ జవదేకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు.
టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. న్యూజిలాండ్లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది ప్రశాంత్కు ప్రశ్నాపత్రం చేరవేశాడు. ప్రశాంత్ ఇండియాకు చేరుకోవడంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.