Mallareddy: భూకబ్జా కేసుపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
మాజీ మంత్రి మల్లారెడ్డి 47 ఎకరాలు గిరిజనుల భూములు కబ్జాచేశారని ఆరోపణలు రావడంతో దీనిపై ఆయన స్పందించారు. తాను భూకబ్జా చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవంటూ కొట్టిపారేశారు.గిరిజనుల భూములకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.