Telangana RTC Strike | బస్సుల బంద్ ఎందుకంటే! | CM Revanth Reddy | RTV
HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.
గద్వాల్కి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు బెట్టింగ్ యాప్లకు బలి అయ్యాడు. అప్పు చేయడంతో పాటు స్నేహితుడు కారును తనఖా పెట్టి మరి బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేశాడు. మొత్తం డబ్బు పోగొట్టుకోవడంతో బాగా ఒత్తిడికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.