TS politics: అప్పటివరకు వెయిట్ చేయండి.. ఇక ప్రతిపక్షాల మైండ్ బ్లాకే.. టికెట్ల కోసం కుస్తీలా?
కాంగ్రెస్, బీజేపీపై మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఈ నెల 15 కేసీఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభ తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాకేనన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు హరీశ్రావు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.