TG News : చనిపోయిన టీచర్ కు ప్రమోషన్.. అలా బయటపడ్డ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం!
రంగారెడ్డి జిల్లాలో గతేడాది చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ బషీర్ కు ప్రమోషన్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో పొరపాటును గ్రహించి లిస్ట్ నుంచి బషీర్ పేరును తొలగించి మరో లిస్టు విడుదల చేశారు. ఆయన స్థానంలో అర్హులను తీసుకుంటామని డీఈవో సుశీందర్రావు చెప్పారు.