BUDGET 2025: AI టెక్నాలజీకి బడ్జెట్ కేటాయింపులు.. 2030 నాటికి ఇండియాలో ఏం జరగనుందంటే..?
బడ్జెట్ కేటాయింపులో రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 4-10 నెలల్లో ఇండియాకు సొంత ఏఐ ఉంటుందని తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో AI మోడల్ 10వేల GPUలు దాటింది.
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t084943555-2025-11-03-08-50-01.jpg)
/rtv/media/media_files/2025/02/01/qfkE8cCkCJLkyg8Rr5Gm.jpg)