T. Padma Rao Goud : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బరిలో సంచలన నేత
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.