హార్థిక్ బదులు సూర్యాను అందుకే తీసుకున్నాం..గంభీర్!
టీమిండియాకు కోచ్ బాధ్యతలు చేపట్టిన గంభీర్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా పాల్గొన్నారు. హార్థిక్ ను తప్పించి సూర్యాకు కెప్టెన్ అప్పగించటం పై స్పష్టం చేశారు. ఫిట్ నెస్ కాపాడుకుంటే 2027 వరల్డ్ కప్ కు కోహ్లీ,రోహిత్ ఆడతారని వెల్లడించారు.