BIG BREAKING : తెలంగాణ సచివాలయంలో సునీల్ కనుగోలు.. రేవంత్ రెడ్డితో భేటీ
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించేందుకు అతన్ని రేవంత్ పిలిపించుకున్నట్లు సమాచారం.