నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ.. కెనడాలో హత్యకు గురైన విద్యార్థి.. తల్లి ఆత్మహత్య..!!
కెనడాలో భారతీయ విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై 14న దుండగుల దాడిలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పంజాబ్ కు చెందిన గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తరలించారు. అప్పటి వరకు తన కొడుకు మరణవార్త ఆ తల్లికి తెలియదు. చివరి నిమిషంలో తెలియడంతో...తట్టుకోలేని ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-08T094123.208-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/PUNJAB-STUDENT-jpg.webp)