Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఆల్ టైమ్ హైతో ముగిసింది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. దీంతో వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అంటూ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దాదాపు పది రోజులుగా బుల్లిష్ గా నడుస్తున్న మార్కెట్లు ఈరోజు అంటే(డిసెంబర్ 11) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంట లోపే ఆల్ టైమ్ హైకి అంటే తొలిసారిగా 70వేలు దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 21 వేల స్థాయిని దాటింది
ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లో బీఎస్ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర సంపాదించింది. చాలా షేర్లు బంపర్ లాభాలను మూటగట్టుకుంటున్నాయి
స్టాక్ మార్కెట్ గతవారం పెరుగుదల నమోదు చేసింది. ఈ వారం కూడా మార్కెట్ పైకే కదులుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవారంలో అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా.. గ్లోబల్ ఎకనామిక్ డేటా, క్రూడాయిల్ ధరలు మార్కెట్ పై ప్రభావాన్ని చూపించే అంశాలుగా చెప్పవచ్చు.
గత వారంలో స్టాక్ మార్కెట్ పెరుగుదల బాటలో నడిచింది. చాలా కంపెనీలు రెండవ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ వారం అదే జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా.
స్టాక్ మార్కెట్ వరుస నష్టాల తరువాత గత వారం లాభాల బాట పట్టింది. ఈ వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 64,364 పాయింట్ల వద్ద నిఫ్టీ 50 97 పాయింట్ల లాభంతో 19,231 పాయింట్ల వద్ద నిలిచాయి.
స్టాక్ మార్కెట్ నిన్న పెరుగుదలతో ముగిసింది. సెన్సెక్స్ 489 పాయింట్ల లాభంతో 64,080 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 144 పాయింట్లు పెరిగి 19,133 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 28 స్టాక్స్ ధరలు పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం వరకు నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లుసాయంత్రానికి ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇవాళ ఉదయం కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ సూచీ 5పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.