Stock Market: పెట్టుబడిదారుల జేబులు కళకళ.. ఒక రోజే రూ.2 లక్షల కోట్లు.. గరిష్టానికి నిఫ్టీ!
డిసెంబర్ 27న స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర సంపన్నులు అయ్యారు. అటు మిడ్, స్మాల్క్యాప్లు బుధవారం బెంచ్మార్క్లను తగ్గించాయి.