Modi on Stock Market: స్టాక్ మార్కెట్ జూన్ 4 తరువాత పరుగులు తీస్తుందంటున్న పీఎం మోదీ
స్టాక్ మార్కెట్ ఎన్నికల ఫలితాల తరువాత పరుగులు తీస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల మార్కెట్ గందరగోళంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత ఇన్వెస్టర్స్ కు లాభాల పంట పండుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు.