శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు | Karthika Masam Celebrations In Srisailam | RTV
షేర్ చేయండి
కార్తీక మాసం స్పెషల్.. శివయ్య దర్శనానికి పడవ ప్రయాణం, ధర ఎంతంటే?
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. కార్తీక మాసం రోజు అంటే ఇవాళ్టి నుంచే ఈ టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రకటించింది. 120 కి.మీ మేర 7గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. సుమారు 100మంది టూరిస్టులతో పడవ బయల్దేరింది.
షేర్ చేయండి
Srisailam : శ్రీశైలంలో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని గొంతు కోసి.. !
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. పాతాళగంగ పాతమెట్ల దగ్గర అశోక్ అనే వ్యక్తిని గొంతుకోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
షేర్ చేయండి
Bhadrachalam : డేంజర్లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ!
TG: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి