కార్తీక మాసం స్పెషల్.. శివయ్య దర్శనానికి పడవ ప్రయాణం, ధర ఎంతంటే?
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. కార్తీక మాసం రోజు అంటే ఇవాళ్టి నుంచే ఈ టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రకటించింది. 120 కి.మీ మేర 7గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. సుమారు 100మంది టూరిస్టులతో పడవ బయల్దేరింది.