Cricket : బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక జట్టు !
తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆతిథ్య జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 1-0 తో శ్రీలంక ఆధిక్యంలో ఉంది.
తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆతిథ్య జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 1-0 తో శ్రీలంక ఆధిక్యంలో ఉంది.
కేంద్ర హోం మంత్రి అమిత్షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయగా.. తమ దేశ క్రికెట్ బోర్డును నాశనం చేసింది జయ్షానే అంటూ రణతుంగ బాంబు పేల్చారు.
ఢిల్లీ కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టిస్ సెషన్ను రద్దు చేసుకున్నారు. నవంబర్ 6న అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రెస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ శ్రీలంకకు ఎంతో కీలకం.