Srikakulam: అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను: వాభ యోగి
అడవి తల్లి బిడ్డలను పాలకులు కేవలం ఓటర్లుగానే చూస్తున్నారన్నారు ఎంపీ స్వతంత్ర అభ్యర్థి వాభ యోగి. నేటికీ డోలిపై రోగులను తీసుకెళ్లే దుస్థితిలోనే ఆదివాసీలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు.