Bangladesh: నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు..మౌనం వీడిన షేక్ హసీనా
తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొట్ట మొదటిసారి మాట్లాడారు. నిరసనల పేరుతో బంగ్లాలో విధ్వంసాన్ని సృష్టించారన్నారు. ఆగస్టు 15న దేశంలో సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు.