Uddhav Thackeray: నితీష్ కుమార్ వెళ్లిపోయారు, మరికొంత మంది వెళ్తారు..ఉద్దవ్ ఠాక్రే!
నితీష్ కుమార్ వెళ్లిపోయారు.. మరి కొంత మంది వెళ్తారు.. కానీ వాళ్లంతా పిరికివాళ్లని, మహారాష్ట్ర పిరికివాళ్ల భూమి కాదు, వీరుల భూమి అని ఠాక్రే అన్నారు. “నేను నా కుటుంబాన్ని కలవడానికి మహారాష్ట్ర చుట్టూ తిరుగుతున్నాను. చాలా మంది బీజేపీతో పోరాడేందుకు మా పోరాటంలో చేరడం నేను చూశాను.