రాష్ట్రానికి బిమారు ట్యాగ్ తొలగించాం... మధ్య ప్రదేశ్ రిపోర్డు కార్డు విడుదల చేసిన అమిత్ షా....!
కాంగ్రెస్ సర్కార్ హయాంలో మధ్యప్రదేశ్ కు బిమారు( అభివృద్ధిలో వెనుకబాటు) అనే ట్యాగ్ లైన్ ఉండేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వ పాలనలో ఆ ట్యాగ్ లైన్ తొలగించగలిగామన్నారు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అంటే అభివృద్దికి మారు పేరుగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో వున్నా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Shiv-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amit-shah-3-jpg.webp)