పాక్ లో విరాట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది..పాక్ మాజీ క్రికెటర్!
ICC ఛాంపియన్ ట్రోఫి లో భాగంగ భారత జట్టు పాక్ లో పర్యటించాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాక్ లో భారత్ ఆటగాళ్లకు చాలా మంది అభిమానులున్నారని ఆయన పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వస్తున్నాడని తెలిసి పాక్ లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని ఆఫ్రిది తెలిపాడు.