రైతన్నా పంటను రక్షించుకో... వ్యవసాయ యూనివర్సిటీ సూచనలు..!
ఎడతెరపి లేని వానలు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. దీంతో రైతన్నకు తీవ్రపంట నష్టం జరుగుతోంది. వర్షాల నుండి తద్వారా వచ్చే తెగుళ్ల నుండి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు.