బాబార్ ఆజమ్కు దిమ్మతిరిగే షాక్... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్ను తప్పించి సల్మాన్ అలీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ సిరీస్కు రిజ్వాన్తో పాటు బాబార్ ను కూడా బోర్డు పక్కనపెట్టింది. జట్టులో ఆటగాడిగా ముద్రపడిన ఆజమ్ కు ఇది పెద్ద షాకేనని చెప్పాలి.