CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ?
త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది.
త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ఈ రోజు అమల్లోకి తెచ్చింది. అయితే, రుణమాఫీ, రైతు బంధు, పెన్షన్ పెంపు వంటి అంశాలపై తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నారట. ఇచ్చిన హామీలు నిజంగా అమలు చేస్తారా లేదా అని చర్చలు జరుపుతున్నారట.
తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే రైతు రుణమాఫీ ఆగింది అని అన్నారు. డిసెంబర్ 5న ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.