Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న 'ఏఈవో'లు!
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా నిధుల్లో వరుస అవినీతి బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఏఈవో, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఏఈవో బలిగేర దివ్య తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భారీ సొమ్ము దోచేశారు. దివ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-17-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T100426.270-jpg.webp)