Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న 'ఏఈవో'లు!
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా నిధుల్లో వరుస అవినీతి బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఏఈవో, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఏఈవో బలిగేర దివ్య తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భారీ సొమ్ము దోచేశారు. దివ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు.