Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని బలవన్మరణం..!!
బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దేవురాపురం.
/rtv/media/media_files/2024/11/11/DmVmM6VgnxHgudGmc5gE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sucide-jpg.webp)