Chandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు.
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్కు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్తో పోలికేంటన్నారు.