ఎర్రకోట అప్పగించాలని మొఘల్ వారసుల పిటిషన్.. చివరికి
ఎర్రకొటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్న 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది.