RCB Fans vs CSK Fans: ఆర్సీబీ అభిమానుల అతి.. చెన్నై ఫాన్స్ కు అవమానం..
ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ 2024 చివరి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, బెంగళూరు అభిమానులు మ్యాచ్ చూడటానికి వచ్చిన చెన్నైఅభిమానులను వేధించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చెన్నై జెర్సీ వేసుకున్నవారే టార్గెట్ గా ఆర్సీబీ అభిమానులు రెచ్చిపోయారు.