Elur: సీఎం ప్యాలెస్, ఎమ్మెల్యేలు గెస్ట్ హౌస్ ల్లో కాలక్షేపం చేస్తున్నారు.. అరుణ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు గెస్ట్ హౌస్ ల్లో గడుపుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ లో కాలక్షేపం చేస్తున్నాడని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ విమర్శించారు. నూజివీడులో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.