BREAKING: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్!
AP: మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్జీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు.