జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | fine rice from January| RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1010 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.