Shamshabad: కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలు.. ఎంపీ భార్య కీలక వ్యాఖ్యలు!
చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారెడ్డి కోరారు. ఆయన గెలిస్తే అర్హులైన ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T200252.252-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/MP-RANJITH-REDDY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-reddy-1-jpg.webp)