Union Budget 2025: కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాలు.. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు కేటాయింపులివే!
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విశాఖ స్టీల్ప్లాంట్కు రూ.3,295 కోట్లు కేటాయించారు.
/rtv/media/media_files/2025/10/01/tirupathi-2025-10-01-13-04-52.jpg)
/rtv/media/media_files/2025/02/01/MfSWK9bx7ckuvbo078EF.jpg)